Latest Posts

అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన ప్రైవేట్ లాడ్జి

ChenethaTV- Vemulawada news: వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ సమీపంలో ఉన్న నందీశ్వర కాంప్లెక్స్ ఎదురుగా సాయి చరణ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న శ్రీ రాజరాజేశ్వర ప్రైవేట్ లాడ్జిపై పోలీసు శాఖ దృష్టి సారించింది. అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా….

స్పెషల్ టూర్ ప్యాకేజీ మూడో బస్సును ప్రారంభించిన సిరిసిల్ల డిపో మేనేజర్

ChenethaTV-Sircilla news: 03.07.2025 న సిరిసిల్ల డిపో నుండి స్పెషల్ టూర్ ప్యాకేజీ లో భాగంగా మూడవ బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ ఏ ప్రకాష్ రావు మాట్లాడుతూ ఇoతకు ముందు వెళ్లినటువంటి  టూర్ ప్యాకేజీ బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులు చెప్పినటువంటి….

నేతన్నలకు రూ.33 కోట్ల చేనేత రుణాలను మాఫీ

ChenethaTV- Telangna news: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య (టెక్స్టైల్) శాఖ 2025-26 బడ్జెట్‌లో భాగంగా చేనేత కార్మికులకు ఋణమాఫీ చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులు”చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం” కింద….

అన్న ఇంటిని తగలబెట్టిన తమ్ముడికి ఐదేళ్ల జైలు శిక్ష

ChenethaTv-Tangallpalley news: తమ్ముడి చేతిలో తగలబడిన అన్న ఇంటి కేసులో నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన జైలు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన బాల నరసయ్య తన భార్యతో కలిసి నివాసం ఉండేవాడు. అతనికి తన తమ్ముడు మల్లయ్యతో భూవివాదాలు….

జాతీయ స్థాయి ఉర్సు పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపిక

ChenethaTV- Mahabubabad news: ఇటీవల సిరిసిల్లలో జరిగిన జూనియర్ రాష్ట్రస్థాయి ఉరుసు పోటీలలో మహబూబాబాద్ లోని అనంతారం ఆదర్శ పాఠశాల విద్యార్థి శ్రీ చరణ్ అత్యంత ప్రతిభ కనబరిచి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు అని….

తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకీ యత్నం

ChenethaTV- Palnadu news: విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కొందరు దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దొంగతనాలకు పాల్పడిన వారు బీహార్‌, మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్‌లుగా గుర్తించారు. వివరాల ప్రకారం. పల్నాడు….

కాజీపేటలో దారుణ హత్య

ChenethaTV- Kazipet news: జిల్లాలోని కాజీపేటలో దారుణ హత్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఫైనాన్షియల్ వివాదమే ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది. రైల్వే క్వాటర్‌లో నివసిస్తున్న నవీన్ కుమార్ (38)ను అదే ప్రాంతానికి చెందిన గడ్డం ప్రవీణ్ కుమార్ కత్తితో పొడిచి….

శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో భాగస్వాములు కండి

ChenethaTV-Sircilla news: తేదీ 27- 6 -2025 రోజున రంగినేని ట్రస్ట్ లో జన విజ్ఞాన వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో భాగస్వాములు కండి అనే కరపత్రాన్ని రంగినేని ట్రస్ట్….

నిరుపేద కుటుంబానికి చేయూతనిచ్చిన మాజీ కౌన్సిలర్

ChenethaTV- Sircilla news: రాజన్న సిరిసిల్ల జిల్లా సుభాష్ నగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బాబు-పర్వీన్ గార్ల కూతురు అయేషా వివాహం సందర్భంగా 26.06.2025 న 36 వ వార్డు మాజీ కౌన్సిలర్ 25 కిలోల బియ్యం అందించి….

దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ChenethaTV- New Delhi news: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలోని ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి….